Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు..

డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 30వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు ధర్మవరం నుండి కాణిపాకం, అరకొండ, ఆంజనేయస్వామి, తన్గల్ వెంకటేశ్వర స్వామి, పున్నై రత్నగిరి మీదుగా అరుణాచలం గిరి ప్రదర్శన శివుని దర్శనం చేసుకునేందుకు ఆర్టీసీ బస్సును నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుగు ప్రయాణంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా కంచి (శివకంచి విష్ణు కంచి, బంగారు బల్లి) ని దర్శించుకుని, ధర్మవరంకు రావడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పై క్షేత్రములు దర్శించుకుని వచ్చుటకై రానుపోను ఎక్స్ప్రెస్ చార్జీలు 1200 రూపాయలు, అదేవిధంగా సూపర్ లగ్జరీ సర్వీసులో అయితే రాను పోను చార్జీలు 1600 రూపాయలు ఉంటుందని తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ తోపాటు ఆన్లైన్ సౌకర్యం కూడా కలదని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని భక్తాదులందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 7382860947 కు సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img