Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రజలను ఆదుకొనుటే ప్రభుత్వ లక్ష్యం..

మాజీ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ఆపద సమయాలలో ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వము యొక్క లక్ష్యమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ మాసపల్లి సాయికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నూరు గ్రామవాసి గంట మళ్లీ ప్రమాదవశాత్తు ఇటీవల చెరువులో మునిగి, మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాద విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డికి తెలపడంతో, వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ వైయస్సార్ బీమా పథకం కింద, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద పదివేల రూపాయల నగదును ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ కార్యదర్శి వలీ భాష, వాలంటీర్ లోకేష్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img