Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైసీపీ పాలన ముగియడానికి సమయం దగ్గర పడింది

ఏపీ ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి మండ్ల రాజు రాజీనామా………

విశాలాంధ్ర -పామిడి : మాదిగ జాతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధితో చెప్పాలని మండ్ల రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ పోరాట సమితి రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు, మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు మాదిగల న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించాని ఆరోపించారు. ఆ పార్టీకి మాదిగలు ఎలా ఎన్నికలు కు చేయాలి రాష్ట్రంలో మాదిగల మనుగడను దెబ్బతీ సేవిధంగా, దళారీలను ప్రోత్సహిస్తున్న వైసీపీ పాలన ముగియడానికి సమయం దగ్గర పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాదిగలకు మేలు జరిగిందని పేర్కొన్న ఆయన రాబోయే ఎన్నికల్లో మరింత మేలు, ఎమ్మార్సీఎస్ లక్ష్య సాధనకు అండగానిలిచే కూటమికి పలుకుతన్నట్లు చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఎస్సీ పథకాలు రద్దు చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. వైసీపీ ఓటమే తమ లక్ష్యంగా మాదిగలు, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, మాదిగలు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img