Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అనంత అభివృద్ధి శూన్యం వాలంటీర్లు పార్టీ ప్రచారం చేస్తే అడ్డుకుంటాం…

కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే…

సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు

విశాలాంధ్ర అనంతపురం వైద్యం ఐదు సంవత్సరాలు కాలంలో 1,0 48 కోట్ల రూపాయలతో అనంత అభివృద్ధి ముందుకు వెళ్తామని చెప్పి అభివృద్ధి శూన్యంతో ప్రజల వద్దకు వెళ్లి ఓటు వేయండి అని అడగడం సిగ్గుచేటని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 20 రోజుల కాలంలో గత ప్రభుత్వం ఏపీ ఎఫ్డిడి పైప్ లైన్ 140 కోట్ల ఖర్చు పెట్టి 35 డివిజన్లకు మంచినీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో 18 డివిజన్లకు ఏపీ ఎం డి పి పైప్ లైన్ వేసే గతి లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలే మంచినీటి కోసం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగిందన్నారు. ప్రజల వద్ద నుంచి ఇంటి పన్ను,నీటి పన్నుల పైన వడ్డీలు వేసి వసూలు చేస్తూ ప్రజలకు సకాలంలో మంచి నీటి సౌకర్యం కల్పించకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ప్రాంతంలో అండర్ డ్రైనేజ్ ఉందన్నారు. మేము అధికారంలో వస్తే అనంతలో అండర్ డ్రైనేజీ వేస్తామని వాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కుంటుపడిందన్నారు. డంపింగ్ యాడ్ రూ.21 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్లకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఎక్కడికక్కడ నిలబడిపోయిందన్నారు. సచివాలయ ఉద్యోగులను పార్టీ ప్రచారాలకు వాడుకుంటే వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంత అర్బన్ ఎమ్మెల్యే అనంతలో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారన్నారు. కబ్జాదారులపై మున్సిపల్ కమిషనర్ దృష్టి పెట్టాలని ఒక నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంపై కమిషనర్ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శులు అలీ పీరా, రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img