Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

4 వ తరగతి గిరిజన విద్యార్థి హత్య కేసు..సీనియర్‌ విద్యార్థులే హత్యకు కారణం…

ఇద్దరు నిందితుల అరెస్టు

ఏలూరు జిల్లాలో కలకలంరేపిన గిరిజన విద్యార్థి హత్య కేసు మిస్టరీ వీడింది. సీనియర్‌ విద్యార్థులే అఖిల్‌ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. పాత గొడవలతో అఖిల్‌ను అదే వసతిగృహంలో చదువుతున్న ఇద్దరు సీనియర్‌ విద్యార్థులే హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని జువెనైల్‌ హోమ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.బుట్టాయగూడెం మండలం ఉర్రింకకు చెందిన చెందిన అఖిల్‌వర్ధన్‌ రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. బాలుడు పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 11న అఖిల్ అఖిల్‌ మృతదేహం గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పడి ఉంది. వెంటనే సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సంఘటనాస్థలికి వచ్చారు.. అఖిల్ గొంతు నులిమి, కళ్లపై గుద్ది చంపినట్లు గుర్తించారు. అలాగే బాలుడి చేతిలో ఓ లేఖలో.. బతకాలనుకున్నవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని.. లేకపోతే ఇలాంటివి ఇంకా జరుగుతాయన్నారు.. కింద ఇట్లు మీ ఐఐఐ అని రాసి రాశారు. పోలీసులు ఆ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.

బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 48 గంటల్లోనే నిందితు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అయితే హాస్టల్‌లో వాచ్‌మెన్ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్టల్‌లో చాలాకాలంగా గొడవలు జరుగుతున్నా వార్డెన్‌, హెచ్‌ఎం, వాచ్‌మెన్‌ దృష్టికి ఎందుకు వెళ్లలేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. స్కూల్‌లోనే విద్యార్థుల మధ్య ఇలా గొడవ జరిగి హత్యల వరకు పరిస్థితికి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img