తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు. ఝార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్న సీపీ రాధకృష్ణన్కు తెలంగాణ గర్నవర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను నియమితులయ్యారు. కాగా, తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.