Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టీడీపీలో చేరిన మంత్రి అంబటి ప్రధాన అనుచరుడు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు బత్తుల ఆదినారాయణ టీడీపీలో చేరారు. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆదినారాయణ సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఆదినారాయణ ఏపీ కాపునాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.. మంత్రి అంబటి రాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడంతో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బే అని చెప్పాలి. బత్తుల ఆదినారాయణ టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఆదినారాయణను చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించామని.. ఈ వైఎస్సార్‌సీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలతో పాటు మేధావులు, న్యాయవాదులు కలిసి కట్టుగా కృషి చేయాలి అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన తర్వాత దూకుడు పెంచారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు.. ఇప్పుడు సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించడంతో మరింత దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో లక్ష్మీనారాయణ సీఎం జగన్‌పై విమర్శలు చేయడంతో.. మంత్రి అంబటి రాంబాబు కూడా కన్నాను టార్గెట్ చేశారు. ఆయన పదవి కోసం పాకులాడే వ్యక్తి.. టీడీపీ ఇంఛార్జ్ మాత్రమే.. అసలు కన్నా పోటీ చేస్తాడో, పారిపోతాడో తెలియదని ఎద్దేవా చేశారు. పార్టీలు మారిన వ్యక్తి, గతంలో చంద్రబాబును తిట్టి వారి బొమ్మలకే పాలాభిషేకం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

అలాగే కన్నా కూడా వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేశారు. తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు కుట్ర పన్నారని.. తాను ప్రభుత్వం అక్రమాలు, సీఎం జగన్‌ అరాచకాలపై ప్రశ్నించినందుకే.. తనపై తప్పుడు వార్తలు రాయించి దుష్ప్రచారం చేశారన్నారు. 2019 ఎన్నికల్లో నిధుల వినియోగంలో తన పాత్ర లేదని.. దానిపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.20 కోట్లు అంబటి వంటి చిల్లర మనుషులు మాట్లాడటం దారుణమన్నారు. ఈ రాక్షస పాలనను అంతం చేసేందుకు టీడీపీలో చేరానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img