Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విద్యుత్ శాఖ ఏఈపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) :విద్యుత్ సమస్యలను గాలికి వదిలేసిన విద్యుత్ శాఖ ఏఈ సుబ్బయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఆదోని ప్రధాన రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఏఈ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సబ్ స్టేషన్ కు వెళితే అందుబాటులో ఉండరని విమర్శించారు. ఏఈ కార్యాలయానికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు వస్తే పరిష్కారించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బోర్లకు కరెంటు కోసం డీడీలు కడితే అధికారులు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. చిన్నకడబూరు గ్రామంలో విద్యుత్ సమస్యలు వస్తే లైన్ ఆపరేటర్ మునెప్ప డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదేమని పేద రైతులు అడిగితే మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే లైన్ ఆపరేటర్ మునెప్ప విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, హనుమంతు, నాగరాజు, దస్తగిరి, వీరేష్, రామాంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img