Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

విశాలాంధ్ర -ఆస్పరి : ప్రభుత్వం ట్రూ ఆఫ్‌ ఛార్జీలు, సర్‌ ఛార్జీల పేరుతో పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి, సిపిఎం నాయకులు బాలకృష్ణ, రంగస్వామి లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెరగడం వల్ల వినియోగదారులపై భారం పడుతుందన్నారు. 2014-19 ఏడాదిలో ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ చెల్లించకుండా ప్రజలపై ట్రూ ఆఫ్‌ ఛార్జీల పేరుతో వసూళ్లు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్‌ ఛార్జీలు వెంటనే తగ్గించాలని స్మార్ట్ మీటర్లు పెట్టి ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ మల్లికార్జున కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి,, సిపిఎం నాయకులు మాణిక్యప్ప, చిన్న మల్లేష్ , సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రవి, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img