Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న ఎంపి అభ్యర్దులు13మంది వీరే

విశాలాంధ్ర,పార్వతీపురం: అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న అభ్యర్థులు 13మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పలనరస పాచిపెంట( సిపిఎం), ఆయుష్ లహరివరం(బి ఎస్ పి), కొత్తపల్లి గీత(బీజేపి), గుమ్మ తనూజారాణి (వైఎస్ఆర్సీపీ), చంటి బడ్నాన(జై భారత్ నేషనల్ పార్టీ),ఎం రాజబాబు(భారత్ ఆదివాసీ పార్టీ),రాంబాబు జల్లు(తెలుగు రాజ్యాధికార సమాజ్ పార్టీ)ఉయ్యక నిరీక్షన్- చెంచు (ఇండియా ప్రజా బంద్ పార్టీ)అతిథి(స్వతంత్ర అభ్యర్థి),నిమ్మక జయరాజు(స్వతంత్ర అభ్యర్థి),మండల గిరిధరరావు(స్వతంత్ర అభ్యర్ధి),రంజిత్ కుమార్ పాలక(స్వతంత్ర అభ్యర్థి),సామరెడ్డి బాలకృష్ణ(స్వతంత్ర అభ్యర్థి)లు పోటీలో ఉన్నారని తెలిపారు.బ్యాలెట్ పత్రంలో ఇదే వరుసులో ఉండే వీరందరికీ గుర్తులు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు కేటాయించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img