Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పింఛన్ పంపిణీ ని అడ్డుకోవడం దారుణం.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన పింఛన్ పంపిణీ అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్వగృహములో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి వృద్ధులకు వాలంటీర్లు పింఛన్ పంపిణీకి టిడిపి కుట్ర వలన దూరం కావలసి వచ్చిందని, ఇంటి వద్దనే తీసుకునే పింఛను నేడు అధికారుల ద్వారా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు సకాలంలో లబ్ధిదారులకు అందుతున్నాయని, అటువంటి వారిపై కక్ష ధోరణి టిడిపి మానుకోవాలని తెలిపారు. టిడిపి ఈ పెన్షన్ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం బాధాకరం అని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలో వాలంటీర్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా పాత పద్ధతిలోనే కార్యాలయాలకు వెళ్లి అధికారుల వద్ద పెన్షన్ తీసుకునేలా చేయడం జరిగిందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికే చంద్రబాబు కుట్ర చేయడం ఇకనైనా పద్ధతులను మార్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా కరోనా సమయంలో, వరదలు వంటి విపత్తుల సమయంలో సచివాలయ వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img