Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతీపౌరుడు దేశ సేవకు అంకితం కావాలి…అభివృద్దిలో భాగస్వామి అవ్వాలి

ఆర్డీఓ ఎం. సన్నీ వంశీకృష్ణ

విశాలాంధ్ర, కదిరి : ప్రతీ పౌరుడుదేశ సేవకు అంకితం అవుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ఆర్డీఓ ఎం. సన్నీ వంశీ కృష్ణ పేర్కొన్నారు.శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల,మత, జాతి, వర్ణ వివక్షత లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కలిగించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును భారత గణతంత్ర దినోత్సవాన్ని (రిపబ్లిక్ డే) ఒక పండుగలా జరుపుకొంటమన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. భారతదేశం గణతంత్ర దేశంగా పరిఢవిళ్లడానికి విశేష కృషి చేసిన మహానీయులను ఆదర్శంగా తీసుకుని, నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఏ ఓ సుభలక్షుమ్మ మాట్లాడుతూ మనమంతా నేడు అనుభవిస్తున్న స్వేచ్చ, స్వాతంత్రయాలు ఒకప్పుడు మహానీయుల త్యాగాల ఫలితమన్నారు. ఆ మహానీయుల స్పూర్తితో యువత ముందడుగు వేయాలని, ఎంతటి లక్ష్యాన్ని అయినా చేరుకోవాలంటే, మొదటి అడుగు ముఖ్యమైనదని, ఆ మొదటి అడుగు యువతదే కావాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీటీలు శ్రీనివాస్ రెడ్డి, గురు ప్రసాద్,ముకుంద,నందిని,విజయ కుమారి, విజయకుమార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img