Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పలు వార్డుల ద్వారా వైయస్సార్ సిపి పార్టీలో చేరిక…

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పలు వార్డుల ద్వారా వైయస్సార్సీపి పార్టీలోకి చేరడం జరిగిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్ దగ్గర గల మార్కెట్ వీధిలో ఏర్పాటుచేసిన సభలో తొమ్మిదవ, పదవ, 11వ, 12వ, 13వ, 14వ వార్డుల నుండి వివిధ పార్టీలకు చెందిన దాదాపు 500 మంది వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది. అనంతరం పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే తన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. తదుపరి ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారిని ఎంతగానో ఆకర్షించిందని, అన్ని వర్గాల వారికి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయిందని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని తెలిపారు. విద్య వైద్య వసతి విషయంలో ముఖ్యమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నందునే నాడు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి తో నియోజకవర్గ సమస్యలను తెలుపుతూ నిధులతో అభివృద్ధి బాటలో ధర్మవరం నియోజకవర్గాన్ని చేయడం జరిగిందని తెలిపారు. వైయస్సార్సీపి పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని తెలిపారు. పార్టీలో చేరిన వారు పార్టీ అభివృద్ధి కొరకు సైనికుల పనిచేసి పార్టీ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img