Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైన కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కె. ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: జాతీయ సమైక్యత శిబిరానికి కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కే. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెలగావిలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు కర్నాటక ప్రభుత్వం యువజన మరియు క్రీడలశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే జాతీయ సమైఖ్యత శిబిరానికి ధర్మవరం లోని కె.హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు చింతా నందిని, సాకే సాయి కుమా కుమార్లు(బి.ఎ. మూడవ సంవత్సరం) ఎంపికయ్యారనీ తెలిపారు. కళాశాలలో బీ.ఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జాతీయ సమైఖ్యత శిబిరంలో ఉన్నత లక్ష్యాలను పెంచుకోవడం, ఉన్నత ఆలోచనలను అనుసరించటం, మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాల విద్యార్థుల ముందు ప్రదర్శించే అవకాశం, సమాజ సేవ, వసుధైవ కుటుంబకం లో వ్యవహరించాలి తెలుసుకోవడంలో జాతీయ సమైక్యతా శిబిరం ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. అనంతరం ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బోధ నేతల బృందం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డా. బి. గోపాల్ నాయక్, వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, ఎస్. షమీవుల్లా, డా.ఎస్.చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్, యం భూవ నేశ్వరి, పుష్పవతి, సౌజన్య, సరస్వతి, స్వామి, మరియు శ్రీమతి. హేమావతి తదితర
అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img