Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఏప్రిల్ 7న జిల్లా స్థాయి మేధా సమ్మాన్ ప్రతిభ పరీక్ష

విశాలాంధ్ర-కవిటి:జిల్లాలో ఒడియా మాధ్యమం చదువుతున్న 5వ తరగతి విద్యార్థులకు ఆంద్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ (ఆపోటా) తరఫున ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా స్థాయి మేధా సమ్మాన్ ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆపొటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్ దొలాయి తెలిపారు.ఈ మేరకు గురువారం పెద్ద మెళియాపుట్టుగ జిల్లా పరిషత్ ఒరియా ఉన్నత పాఠశాల ఆవరణలో ఆపొటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్ దొలాయి అధ్యక్షతన సన్నహక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఇచ్చాపురం,కంచిలి, కవిటి,సోంపేట,పలాస,మందసటెక్కలి,మెళియాపుట్టి,భామిని,
పాతపాట్నం మండలల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.ప్రతి పాఠశాల నుండి 5 మంది విద్యార్థులు చొప్పున సుమారు 500 మంది 5 వ తరగతి చదువుతున్న ఒడియా విద్యార్థులు పరీక్ష రాస్తారని తెలిపారు.ఒడియా విద్యార్థులకు ఒడియా మాధ్యమంలో ప్రతిభ పరీక్షలు రాసే అవకాశం లేనందున ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోషియేషన్ ఇలాంటి పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని ఇలాంటి పరీక్షల వలన విద్యార్థుల్లో గల ప్రతిభ వికాశం,వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం జరుగుతుందని అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఒడియా విద్యార్థుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుందని ఆపోటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్ దొలాయి తెలిపారు.పరీక్ష జరిగే రోజున మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు తమ మండలల్లో గల పరీక్ష కేంద్రంల్లో పిల్లల కొరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అలాగే ఉపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలకు పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకు తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చెయాలని కోరారు.ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదిన జరిగే జిల్లా స్థాయి మేధా సమ్మాన్ ప్రతిభ పరీక్ష కవిటి మండలం పెద్ద మెళియా పుట్టుగ జిల్లా పరిషత్ ఒడియా ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని మండల అధ్యక్షుడు కేశవ పురియా, కార్యదర్శి మనోజ్ కుమార్ మహారణ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ఉమా మహాపాత్రో,ప్రమోద్ కుమార్ పాఢి,ప్రదీప్ కుమార్ గౌడ,సదానంద గౌడ,క్షమానంద చౌధురీ,ఉషా కిరణ్ గౌడ, లక్ష్మీకాంత్ బెహెర,తులస ప్రధాన్,తారిణి ప్రధాన్,ప్రసాద్ గౌడ,గిరి ప్రధాన్,సుమన్, దేవదాస్,క్రిష్ణ పొడియా, మండల ఒడియా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img