Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

వెండి బుట్ట కిరీటం బహుకరణ

విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : పట్టణంలోని శివాలయం వీధిలో గలశ్రీ పైడితల్లి దేవస్థానంకు (దత్తాలయం) చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అలంకరణ కోసం గురువారం బాలాజీ భక్తమహిళాసమాజంభక్తులు ఒకకేజి225గ్రాములు గల వెండి బుట్ట కిరీటం దేవస్థానం కు అందజేశారు. కిరీటం దేవస్థానం సీనియర్ సహాయకులు ఏడుకొండలు కు సమాజం సభ్యులు అందజేశారు.కిరీటాన్ని ఆలయం అర్చకులు పి.శ్రీనివాసాచార్యులుకు శ్రీ స్వామి వారికి దేవస్థానం అందజేసింది. భక్తసమాజం26ఏళ్ళుగా విష్ణు సహస్రనామ పారాయణ లు, సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్లుసభ్యులుతెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img