Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

శ్రీ చలపతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు

విశాలాంధ్ర -విజయనగరం : పదవ తరగతి పరీక్షలలో శ్రీ చలపతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల డైరక్టర్లు రాజేష్ ,లచ్చుపత్తుల కృష్ణమూర్తి,మండల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాల నుంచి 56 మంది హాజరుకాగా, 50మంది ప్రథమ శ్రేణిలో, 5 మంది ద్వితీయ శ్రేణిలో, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. గరిష్టంగా 588మార్కులు సాధించగా,23 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img