విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : జగనన్న సురక్ష పథకం శిక్షణా తరగతులను జూలై 1 నుండి 21 వరకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి జయమణి తెలిపారు.1న అమ్మనబ్రోలు 3న చదలవాడ, చేర్వానప్పలపాడు 5న ఈదుమూడి, బి నిడమానూరు 7న కండ్లగుంట కనపర్తి,10న కనపర్తి ,కొత్తకోట 12న మాచవరం మద్దిరాలపాడు ,14న ఎం ముప్పాళ్ళ నాగులుప్పలపాడు, 17న పోతవరం రాపర్ల, 19న తిమ్మసముద్రం ,21న ఉప్పుగుండూరు గ్రామాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.