Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

విజయ దుందుభి మోగించిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర – ధర్మవరం : ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫలితాలలో పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి విజయ దుందుభి మోగించి పట్టణంలోనే ప్రథమ స్థానమును కైవసం చేసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ఫణి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బీఎస్సీ గ్రూపు నందు ఎస్. నహీన 93 శాతము, ఎస్. మౌనిక 91 శాతము, డి. శ్వేత 88 శాతము, జి ప్రేమ్ కుమార్ 86 శాతము, పి. జగదీష్ 85 శాతము, పి. యశస్విని 83 శాతము, ఎం. నంద సాయినాథ్ అండ్ టీ.పార్త సాయిలు 82 శాతము, ఎం, లావణ్య, సి .జయ కృష్ణకు 81 శాతం, బీకాం అండ్ బి బి ఏ నందు, పి. యాసీన్, జి. మేఘశ్యామ్ 90 శాతం, పి. శ్రీనివాసులు, బి. ముఖేశ్వర్ రెడ్డి కు 88 శాతము, కె. నవీన్ కుమార్, కె. సతీష్ కుమార్ లకు 83 శాతము, ఎస్. లోకేష్ 84 శాతము, ఆర్. రమ్యశ్రీ, ఎస్. సమీర్నా వాజ్, వి. నందు లకు 82 శాతము, యు. వెంకటేష్, ఎస్. సాయి ముస్లిన్ ,ఏ. శ్రీజ లకు 81 శాతము, ఎం. మనీషా, ఎస్. గౌసియా లకు 80 శాతం, ఎం. ఐఏశా ఇమాన్ 79 శాతము, ఎస్. తస్లీమ్, నిఖిల్ రెడ్డి లకు78 శాతము, జై గణేష్ కుమార్ 76 శాతము, బి. ప్రేమానువిత, ఏ. బాలాజీ, మహేశ్వర్, ఎం. కరుణేష్ లకు 75 శాతం తోపాటు నరేందరో మంచి ఫలితాలను సాధించి అటు కళాశాలలకు, ఇటు తల్లిదండ్రులకు మంచి గుర్తింపును తేవడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రతిభ గణపతి ఇచ్చిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ఫణి కుమార్ తో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం వారు తమ చేతులు మీదుగా మిఠాయిలను పంచిపెట్టుతూ, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img