జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో స్థానిక దివ్యాంగుల పాఠశాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీ మోహన్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…