Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పలు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా నియమితులైన కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయవాడలో తన శాఖపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ నెల 18న రైతులకు పీఎం కిసాన్ నిధులు అందించనున్న నేపథ్యంలో, ఆ అంశంపై కూడా చర్చించారు. ఖరీఫ్ సీజన్ వస్తున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదని మంత్రి అచ్చెన్న వ్యవసాయ శాఖ అధికారులకు నిర్దేశించారు. రైతులకు క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img