Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

డ్రాపౌర్ట్స్ లేకుండా బాధ్యతతో పనిచేయాలి

ఎంపీడీవో సౌజన్యకుమారి

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 6-14 సంవత్సరాలు లోపు గల ఎవరైనా విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా డ్రా పౌట్ట్ గుర్తించిన ఎడల వారిని వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చేర్పించాలని ఎంపీడీవో సౌజన్యకుమారి, ఎంఈఓ లు. గోపాల నాయక్, రాజేశ్వరిలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు, మహిళా పోలీసులకు, సీఆర్పీలకు, ఎం ఐ ఎస్. కోఆర్డినేటర్లకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవ్వరూ కూడా చదువు మానరాదని, ఒకవేళ చదువు మానిన యెడల వారిని గుర్తించి వెనివెంటనే వారికి అనుకూలము గల ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చేర్పించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని వారు తెలిపారు. ఇప్పటికే వాలంటీర్ల సర్వేలో 953 మంది డ్రాప్ అవుట్ గా గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చదువుకు ఆటంకం కాకుండా ఉండేందుకు, డ్రాప్ అవుట్ పిల్లలకు మరోసారి విద్యను పాఠశాలల, కళాశాలలో అందించేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని తెలిపారు. డ్రాపోటుగా ఉన్న పిల్లలందరినీ కూడా గుర్తించి,తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించి, తప్పనిసరిగా పాఠశాల కళాశాలల్లో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి మమతా దేవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img