న్యూఢల్లీి: భారతదేశంలో సాధారణ ప్రజల ప్రీమియం కారు తయారీదారు కియా 14 జులై 2023 నుండి కొత్త సెల్టోస్ కోసం బుక్కింగ్స్ ఆరంభించినట్లు ప్రకటించింది. కొత్త సెల్టోస్ భారతదేశంలో అత్యంతగా ఊహించబడిన ఎస్యూవీ, 4 జులై’23న విడుదలైంది. ‘కే-కోడ్’ ప్రోగ్రాం ద్వారా కియా అత్యధిక ప్రాధాన్యత గల బుక్కింగ్స్ను కూడా ప్రకటించింది. ఇది కే-కోడ్తో చేసిన అన్ని బుక్కింగ్స్కి తక్కువ సమయంలోనే డెలివరీ అందచేయడాన్ని నిర్థారిస్తుంది. కియా ఇండియా వెబ్ సైట్ నుండి ఇప్పటికే ఉన్న సెల్టోస్ యజమానులు కే-కోడ్ తయారు చేయవచ్చు. మై కియాయాప్ నుండి తమ సెల్టోస్ అప్ గ్రేడ్ చేయవచ్చు లేదా తమ కే-కోడ్ను ఇతర కాబోయే కస్టమర్స్కు బహుమతిగా ఇవ్వవచ్చు. ముఖ్యంగా, ప్రత్యేకమైన కే-కోడ్ కియా ఇండియా వెబ్సైట్ కియా.కామ్/ఇన్ ద్వారా చేసిన బుక్కింగ్స్కి మాత్రమే వర్తిస్తుంది.