Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

తిరుపతిలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె

విశాలాంధ్ర-తిరుపతి : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం 6 గంటలకు తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వందలాది మంది చేరుకున్నారు. కార్యాలయం లోపలికి అధికారులను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కదలిలేదని కార్మికులు పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఐ, సిపిఎం, వాళ్ల ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img