విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి రోజు తెలుగు బదులు హిందీ హిందీ పరీక్ష ప్రశ్నా పత్రమిచ్చి విద్యార్థికి రాయించారు. కానీ తప్పిదం నాగజ్యోతి పాఠశాలలో ఆన్లైన్ నమోదు సమయంలో జరిగిన పొరపాటు కారణంగా తెలుగు బదులు హిందీ అని హాల్ టికెట్ లో వచ్చిందని వారు తెలిపారు. ఆ మేరకే ఆ పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్ హిందీ ప్రశ్న పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి ఆర్జెడి తనిఖీ చేయడం జరిగింది. ఈనెల 30వ తేదీన తెలుగు పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని ఆర్ జె డి తెలిపారు.