Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సాగులో ఉన్న రైతులకు సాగు పట్టా ఫారములు పాసు పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలి..

ఏపీ రైతు సంఘం జిల్లా సమితి డిమాండ్

ఆర్డీవో కార్యాలయ ఆవరణ ముందు ధర్నా నిర్వహించిన జిల్లా సమితి నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం:: సాగులో ఉన్న రైతులకు సాగు పట్టా ఫారములు పాసుపుస్తకాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం ఏపీ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి. రమణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోలేపల్లి ముత్యాలప్పలు మాట్లాడుతూ ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల రైతులు ప్రభుత్వ భూములను చదును చేసుకుని సాగు చేసుకుంటూ అనేక సంవత్సరాలుగా ఉపాధిని పొందుతున్నారని, కానీ గతంలో అధికారులు సైతం సర్వే నిర్వహించడం జరిగిందని కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్ కమిటీ కూడా గుర్తించి లిస్టులో కూడా పేర్లను ప్రకటించడం జరిగిందన్నారు. తదుపరి రైతులకు పట్టా ఫారం గాని పాసుపుస్తకం లో గాని ప్రభుత్వం మంజూరు చేయలేకపోవడం దారుణం అని తెలిపారు. ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగు చేస్తున్న భూములకు హక్కులను కల్పించి బ్యాంకుల ద్వారా రుణాలను పొందే సౌకర్యాన్ని నువ్వు కల్పించి పంటలు నష్టపోతే ఇన్సూరెన్స్ పొందే అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోకపోతే, రాష్ట్రంలో ఆహార కొరత ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలని తెలిపారు. తదుపరి ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి కు వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప నాయకులు బండల వెంకటేష్, నాగభూషణం, రైతులు ధనుంజయ, సూర్యనారాయణ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img