Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జోరుగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలు

విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని ఆర్డిటి మైదానంలో 9వ రోజు కూడా అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రతిస్పర్థాత్మకంగా కొనసాగాయి. 9వ రోజు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఆరు జట్లు వారి జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మొదటి మ్యాచ్ ఉజ్వల్ హిందూపూర్ టీం కి ఇండియన్ 11 కెటిసి టీం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఉజ్వల్ హిందూపూర్ టీం మీద ఇండియన్ 11 కెటిసి టీం 3 వికెట్ల తేడాతో గెలుపొందింది అని, తదుపరి రెండవ మ్యాచ్ మేడపురం కింగ్స్ టీం కి స్టార్ 11 టీం కి మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లో మేడపురం కింగ్స్ టీం మీద స్టార్ 11 టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది అని,
మూడవ మ్యాచ్ ఎగ్ రైస్ పిటిపి టీం కి ఇండియన్ 11 కెటిసి టీం మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లో ఎగ్ రైస్ పిటిపి టీం మీద ఇండియన్ 11 కెటిసి టీం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది అని తెలిపారు.
ఈ 3 మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన ఇండియన్ 11 కెటిసి టీం గణేష్ రాయ్ కి రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోవడం జరిగిందన్నారు. స్టార్ 11 టీం గోవర్ధన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది అని,అనంతరం ఇండియన్ 11 టీం కి స్టార్ 11 టీం కి 16వ తారీఖు అనగా సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనున్నది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ కుమార్, మంత్రి పిఏ మల్లికార్జున, విశ్వనాథ్, బిజెపి నాయకులు బిల్లి శీన, నందా నాయక్, మిర్యాల అంజి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img