Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

రెండవ రోజు ప్రత్యేక సేవా కార్యక్రమం

విశాలాంధ్ర -అనందపురం : నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆద్వర్యంలో ఆనందపురం మండలం లో గల కణమాo గ్రామం లో ప్రత్యేక సేవా శిభిరం రెండవ రోజు(24-02-2024) గ్రామం లో అధికారిక విద్య లేదా సాధారణ ఉపాధి లో లేని యువత సర్వే మరియు అవగాహన నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమం తో పాటు నిరక్షరాష్యులైన పెద్దలకు తక్కువ సమయం లో వివిధ అంశాలపై అవగాహన నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ ఆబోతుల అప్పల రాము గ్రామ ప్రజలు ఉత్సాహం గా సహకరించాను .ఈ కార్యక్రమం వలన ప్రస్తుత పరిస్తితులలో సమాజం లో విద్యకు వున్న ప్రాధాన్యతను కళాశాల విద్యార్థులు ప్రజలకు వివరించి అవగాహన కల్పించేను . ఈ సందర్భంగా గా ఎన్ ఎస్ ఆర్ ఐ టి కళాశాల యాజమాన్యాన్ని , ప్రిన్సిపల్ డాక్టర్ శంభు ప్రసాద్, డైరెక్టర్ రాజ మురగ దాస్, ఎన్ ఎస్ ఎస్ పి ఓ హరగోపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img