విశాలాంధ్ర. పెనుకొండ : నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా పెనుకొశీడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 137 వరోజు భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్శి సవితమ్మ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరమణ మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, నరసింహులు, మావుటూరు గోపాలు త్రివేంద్ర నాయుడు మారుతి ప్రసాద్ వాసుదేవరెడ్డి బాలాజీ నాయక్,సానిపల్లి వెంకటేష్ మేకలపల్లి ఆది మంజు, తదితరులు పాల్గొన్నారు.