విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు కలసి సోమవారం కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించారు రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని దాడులకు గురైన బాలగోపాల్ విజయవాడ బార్ అసోసియేషన్ శ్రీనివాస కళ్యాణ రెడ్డి ఆదోని భాస్కర నాయుడు డోన్ వారి మీద జరిగిన దాడులు గురించి వారికి న్యాయం జరగాలని విధులను బహిష్కరిస్తున్నామని భార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు ప్రకటన విడుదల చేశారు.