విశాలాంధ్ర, పార్వతీపురం: టీడిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళల పథకాల ప్రచారం కోసం టీడిపిపార్టీ ఏర్పాటు చేసిన మహాశక్తి ప్రచార రథాన్ని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే, టీడీపి నియోజక వర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు జెండాఊపి లాంఛనంగా కృష్ణపల్లిలో ప్రారంభించారు.దీనిద్వారా మహిళలకు టీడీపీ మ్యానిపేస్టును 41రోజుల పాటు నియోజక వర్గంలోని మూడు మండలాల్లో ప్రచారం చేస్తారని వారు తెలిపారు.ఈకార్యక్రమంలో టిడిపి పార్టీఅధ్యక్షులు పెంకి వేణుగోపాల్, గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గమోహన్, కొల్లి తిరుపతిరావులతోపాటు నియోజకవర్గ టీడీపినాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, దేవకోటి వెంకట నాయుడు,కోలాబాబు,రౌతు వేణుగోపాలనాయుడు ,తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్రమౌళి, నారాయణరావు, మజ్జి బ్రదర్స్,కెంగువ ప్రదీప్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి, మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు,జాగాన రవిశంకర్, రౌతు వేణుగోపాలనాయుడు , బుడితిశ్రీనివాసరావు,సబ్బాన శ్రీనివాసరావు, తేరేజమ్మగరికయ్య, వంజ రాపు గుంపస్వామి, మూడడ్ల వెంకట నాయుడు,బొత్స వెంకటనాయుడు, పెంటసత్యం నాయుడు,లక్ష్మణగంగమ్మ, టంకాల శ్రీనివాసరావు , యోగేశ్వరరావు, దాసరి సింహాచలం, సబ్బాన జగన్నాధం, శంకరరావుమాస్టారు, గాజాపు తాతబాబు, వాకాడ పారినాయుడు, రెడ్డి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.