ఓటుతోనే భవిష్యత్ కు భరోసా
విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణంలోని తేదేపా కార్యాలయం నందు టీడీపీ నాయకులు కార్యకర్తలతో సోమవారం సమావేశమై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ
ఓటు మన బాధ్యత…
ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా. నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ సందర్భంగా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓటు లేకపోతే తక్షణమే నమోదు చేసుకోవాలని గ్రామాల్లోని కొత్త ఓటర్లను నమోదు చేపించి చనిపోయిన వారి ఓట్లను తొలగించేవిదంగా ఎన్నికల అధికారులకు లకు సహకరించి దొంగ ఓట్లను తొలగించే విదంగా చర్యలు తీసుకోవాలని తెలియచేశారు. అదేవిదంగా భవిష్యత్ గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని తెలియచేసారు,ఈ కార్యక్రమంలోతేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.