విశాలాంధ్ర- వలేటివారిపాలెం : నేడు ( 25. 7. 2023) జగనన్న సురక్ష కార్యక్రమం మండలంలోని పోకూరు సచివాలయం ప్రాంగణం నందు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఎంపీడీఓ రఫిక్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కనుకఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ ప్రజలు మండలస్థాయి అధికారులు అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా ఈ సందర్బంగా కోరారు.