ముంబయి: భారతదేశం అత్యంతగా ప్రేమించే కారు మారుతి సుజుకీ ఆల్టో 45 లక్షలం గర్వించే యజమానులచే డ్రైవ్ చేయబడిన భారతదేశపు అత్యధికంగా అమ్ముడైన కారుగా మారి ఆటోమొబైల్ పరిశ్రమలోనే మరొక చారిత్రిక మైలురాయిని సంబరం చేస్తోంది. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) ఆప్షన్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం ( ఏబీఎస్), ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్జీ వ్యవస్థ అందుబాటులో ఉండటం మరియు ఇంకా ఎన్నో ఫీచర్స్ తో ఇది నిజంగా హ్యాచ్ బ్యాక్ శ్రేణి ప్రవేశానికి వీలు కల్పించింది మరియు అందరికీ అందుబాటులోకి తెచ్చింది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశపు వినియోగదారు అవసరాలకు అనుగుణంగా తనను తాను నిరంతరంగా మలుచుకున్న ఆల్టో ఒక దిగ్గజపు బ్రాండ్ అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి, మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.