విశాలాంధ్ర -పెనుకొండ : మండల పరిధిలోని చంద్రగిరి గ్రామం నందు మంగళవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీగిరి శక్తి పీఠం అధ్యక్షులు దేవేంద్ర స్వామి ఆధ్వర్యంలో షష్టి సందర్భంగా శివుని యొక్క ప్రతిమలను సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలను చంద్రగిరి గ్రామం నందు స్వాములవారిని పేద పండితుల ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారికి గ్రామంలోని వారందరూ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు సమర్పించారు. శ్రీగిరి శక్తి పీఠ o భక్తులందరికీ స్వామి వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.