విశాలాంధ్ర, సీతానగరం:పార్వతీపురం నియోజకవర్గపరిదిలోని బుదవారంనాడు చినబొండపల్లి- వెంకమ్మపేటమధ్యలో టీడీపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆద్వర్యంలో జరుగనున్న శంఖారావం సభకుపెద్ద ఎత్తున టీడీపీశ్రేణులు విచ్చేసి విజయవంతం చేయాలని మండల టీడీపి నాయకులు తెలిపారు.మంగళవారం స్థానిక సాలహరి ఇంటివద్ద టీడీపీ నాయకులు సమావేశాన్ని నిర్వహించి నియోజక వర్గ ఇంచార్జి విజయ్ చంద్ర ఆదేశాలు సూచనలు మేరకు కార్యక్రమానికి టీడీపీనాయకులు కార్యకర్తలు అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లపై చర్చించారు. పెద్దఎత్తున టీడీపీ, జనసేన శ్రేణులు తరలి వచ్చేలా దృష్టి సారించాలని సూచించారు.ఈకార్యక్రమంలో టీడీపి నాయకులు పెంట సత్యం నాయుడు,సాలహరిగోపాల్,రౌతు వేణుగోపాల నాయుడు,రెడ్డి సింహాచలంనాయుడు,బొమ్మినాయిని లక్ష్మణ, బుడితి శ్రీను, సబ్బాన శ్రీను,సోమిరెడ్డిరమేష్,గొట్టాపు అప్పారావు, తేరేజమ్మగరికయ్య,,వాకాడ పారినాయుడు, పోల తిరుపతిరావు, తెంటు రామారావు, బలగ శ్రీనివాసరావు, మూడడ్ల వెంకటనాయుడు, చింతల సింహాచలం, యాండ్రాపు శ్రీనివాసరావు,యాల్ల రామినాయుడు, కండ్యాన రవీంద్రనాయుడు,కొల్లి సురేష్,ఉడమల సూర్యనారాయణ, భాస్కరరావు, కె.రామకృష్ణనాయుడు ,జక్కుపకీరునాయుడు, మర్రాపు సత్యనారాయణ, తాన్న సత్యనారాయణ, యోగేశ్వరరావు, బర్ల వెంకటరమణ,ధనంజయ,వాసు, తేలు తిరుపతి, సబ్బానజగన్నాధం, ఎన్ సతీష్, వంజరాపు గుంపస్వామి, బి. శ్రీరాములు, తేలు శేఖర్, బోను శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.