గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ , గెలాక్సీ ఏ 34 5జి స్మార్ట్ఫోన్పై అద్భుతమైన క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. గెలాక్సీ ఏ 34 5జి శాంసంగ్ యొక్క సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్ మరియు నైటోగ్రఫీ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఇది వినియోగదారులు తక్కువ కాంతి పరిస్థితులలో సైతం షార్ప్ చిత్రాలు, వీడియోలను షూట్ చేయడంలో సహాయపడుతుంది. తమ శ్రేణిలో అత్యుత్తమమైన ఐపి 67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లు, 5 సెక్యూరిటీ అప్డేట్లతో, గెలాక్సీ ఏ 34 5జి ఆందోళన-రహిత వినియోగదారు అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిరది. ప్రత్యేక ఆఫర్గా, వినియోగదారులు ఇప్పుడు రూ. 3000 తక్షణ తగ్గింపుతో గెలాక్సీ ఏ 34 5జిని కొనుగోలు చేయవచ్చు. 8జీబీG 128 జీబీ వేరియంట్కు అసలు ప్రారంభ ధర రూ. 27499 కాగా, వినియోగదారులు ఇప్పుడు గెలాక్సీ ఏ 34 5జిని కేవలం రూ.24499కి, 8జీబీG256జీబీ వేరియంట్ను రూ. 26499 వద్ద సొంతం చేసుకోవచ్చు.