బుధవారం రాజాం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ శంకుస్థాపన చేసారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని రాజేష్ అన్నారు. రాజాం పట్టణ పరిధిలో గల లచ్చయ్యపేట కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలో పనులు ప్రారంభించారు. వైసీపీ పట్టణ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, నల్ల శ్రీనివాసరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…