Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

అవగాహన కార్యక్రమాల ద్వారానే ప్రాణాంతక వైరస్ బారి నుండి రక్షణ

ప్రాణాంతక హెచ్ఐవి వైరస్ నుండి ప్రతి బిడ్డకు రక్షణ కల్పించాలన్నదే చైల్డ్ ఫండ్ ఇండియా సదుద్దేశం.

ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సౌమ్య

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రాణాంతక హెచ్ఐవి వైరస్ బారి నుండి ప్రతి గర్భస్థ బిడ్డకు రక్షణ కల్పించాలన్నదే చైల్డ్ ఫండ్ ఇండియా యొక్క సదుద్దేశమని ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని కే సౌమ్య అన్నారు. ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ పి పార్వతి, డి ఆర్ పి ఎస్ గోవిందరావుల ఆధ్వర్యంలో ‘” మీకు తెలుసా” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైద్యులు సౌమ్య, రాజా రవీంద్రనాథ్ చౌదరి లు మాట్లాడుతూ హెచ్ఐవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధిని నిర్మూలించేందుకు, హెచ్ఐవి కలిగిన వ్యక్తుల ద్వారా ఇతరులకు, గర్భస్థ పిండాలకు ఆ వైరస్ సోకకుండా చైల్డ్ ఫండ్ ఇండియా చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. లింక్ వర్కర్ పి పార్వతి మాట్లాడుతూ ప్రతి మహిళ గర్భం దాల్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకునే క్రమంలో హెచ్ఐవి పరీక్ష కూడా చేయించుకోవాలన్నారు. ఈ వైద్య పరీక్ష ద్వారా ఆ గర్భిణికి హెచ్ఐవి వైరస్ ఉన్నది, లేనిది తెలిసే అవకాశం ఉందన్నారు. గర్భిణీకి వైరస్ ఉన్నట్లయితే గర్భస్థ బిడ్డకు ఆ వ్యాధి సోకే అవకాశం లేకపోలేదన్నారు. ముందుగానే తెలుసుకోవడం వలన గర్భస్థ బిడ్డలను ఆ వైరస్ నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ జాన్సన్, ఎం పి హెచ్ ఎస్ (ఎఫ్) శాంతామని, ఎం ఎల్ హెచ్ పి లు ఈ. లక్ష్మి, ఆర్ శ్రీ వాణి, ఎం పావని, ఎం పి హెచ్ ఏ (F) లు ఎస్ వరలక్ష్మి, పి కుమారి, లక్ష్మమ్మ డి వి రమణమ్మ, ఎంపీహెచ్ఏ (M) లు ప్రకాష్, లక్ష్మణ్, అధిక సంఖ్యలో ఆశాలు, అంగన్వాడీలు, సిహెచ్డబ్ల్యూలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img