Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జీపు బోల్తా, ద్విచక్ర వాహనాల ప్రమాదాలలో మృతి విచారకరం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని మారుమూల గ్రామాలైన సంపంగిపుట్టు భీమనాపల్లి గ్రామాల సమీపంలో సోమవారం రాత్రి అదుపుతప్పి జీపు బోల్తా పడ్డ ఘటనలో మెరికల గ్రామానికి చెందిన జర్త చిన్నమ్మి, వంతల అప్పారావు మృతి చెందిన విషయం, అదే క్రమంలో ఆది, సోమవారాలలో వివిధ ప్రాంతాలలో చోటుచేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదాలలో సారీ పేటకు చెందిన ముక్కల సాయికుమార్, అంతర్ల గ్రామానికి చెందిన వేములపూడి వెంకటరావు లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలను పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం పరామర్శించారు. ప్రమాదాల పై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమాలలో ఆమెతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ అనూష దేవి, జెడ్పీటీసీ బాలయ్య, మండల అధ్యక్షుడు రవి, సర్పంచ్ పుష్పలత, జి కే వీధి మండల అధ్యక్షుడు లక్ష్మణ్, జి కే వీధి ఎంపీపీ కుమారి, ఎంపీటీసీ లు ధార లక్ష్మి, జయ లక్ష్మి, స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ మీరా, కో ఆప్షన్ సభ్యులు నాజర్ వల్లి, కుడుము సారి వార్డు సభ్యుడు బోండా సింహాచలం, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img