Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మాదిగ దండోరా ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతానికి ప్రయత్నాలు

విశాలాంధ్ర పామిడి (అనంతపురం) : జగన్ పాలనలో దళిత భూములకు రక్షణ కరువైందని,గతంలో మాదిగ దండోరా కార్యాలయంకు కేటాయించిన స్థలంను కబ్జా చేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి యంసి.సుంకన్న శనివారం తహశీల్దార్ చంద్రశేఖర్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామిడి పట్టణలోని ప్రభుత్వ వైద్యశాల పక్కన (రెడ్డి చావిడి) సర్వే నెంబర్లు 855 బి2 లో 13 సెంట్లు కలిగి ఉంది. అందులో మాదిగ దండోరా కార్యాలయంకు 7సెంట్లు 2003 సంవత్సరం తాహశీల్దార్ కేటాయించారు.అయితే ఆస్థలాన్ని రికార్డులు తారుమారు చేసి అన్యాక్రాంతం చేయడానికి పంచాయతీశాఖ కార్యదర్శి చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎల్లప్ప, హాస్పిటల్ కమిటీ చైర్ పర్సన్ రామచంద్ర, పామిడిపట్టణ వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ స్థలంనందు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు, దళితులకు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వ అధికారులను,ఎంయల్ఎనుఅడ్డం పెట్టుకొని కబ్జా చేసేందుకు కొంత మంది స్థానిక వైయస్సార్ సిపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.దీనిపై తాహశీల్దార్ సమగ్ర విచారణ జరిపి దళితులకు కేటాయించిన స్థలాన్ని భూకబ్జాదారుల నుండి కాపాడాలని కోరినట్టు తెలిపారు. ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img