Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

60 శాతం మార్కుల సాధించిన వీరశైవ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

విశాలాంధ్ర- ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ,వజ్రకరూర్ మరియు విడపనకల్ మండలాల్లో ప్రభత్వా పాఠశాలల్లో 2024వ సంవత్సరం లో పదవ తరగతి పరీక్షల లో 60 శాతం పైన మార్కులు సాధించిన వీరశైవ విద్యార్థిని, విద్యార్థులు (జంగమ, లింగాయత్)కు బహుమతులు ప్రధానం చేయనున్నట్లు వీరశైవ సంక్షేమ సమాజము నిర్వహకులు తెలిపారు. బుధవారం వారు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఈనెల 30 వ తేది లోపల 9963363508 నెంబర్ కు మార్కుల మేమోను మీయొక్క ఫోన్ నెంబర్ ను వాట్సప్ ద్వారా పంపగలరని పేర్కొన్నారు. బహుమతి ప్రధానం యొక్క స్థలమును తార్వత తెలియజేస్తామన్నారు ఈ అవకాశాన్ని జంగమ, లింగాయత విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img