Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

టిడిపిలో పలువురి చేరిక

రాజాం మండలం శ్యాంపురం తేదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు, బొద్దాం గ్రామానికి చెందిన 80 కుటుంబాలు తెదేపాలో చేరారు,వీరిని సాదరంగా ఆహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు,అనంతరం కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ సంక్షేమానికి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదు,చంద్రబాబు 5 ఏళ్లల్లో 12 లక్షలు నాణ్యమైన ఇళ్లు కట్టగా జగన్ హయాంలో 10 శాతం కూడా ఇళ్లు పూర్తి చేయలేదు.ఈ నియంత సీఎంను ఇంటికి సాగనంపితేనే రాష్ట్ర భవిష్యత్తు అని కోండ్రు అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు గురవాన నారాయణ రావు,వంగా వెంకటరావు,దుప్పల పూడి శ్రీను, మరిపి జగన్మోహన్రావు,నాగళ్ళ అప్పలనాయుడు,పొన్నాడ భీమేశ్వర రావు, బట్న సూర్యనారాయణ,జయరాం, హరి తదితర నాయకులు పాల్గొన్నారు.అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన
చందక రాము, చందక అప్పారావు, పొగిరి రాము,పోతురాజు రాము, గార అచ్యుత కుమార్,ఆబోతుల సూర్యనారాయణ,మోహన రావు,తిరుపతి,రాము,ముంగటి చిన్నారావు,వల్లూరు చంద్ర వాంజరాపు రాము తదితరులు, బొద్దాం గ్రామం వైసీపీ కి చెందిన కొమర పూరి రమణ,కొత్తపల్లి ఆదినారాయణ,యండమూరి గణేష్,యండమూరి శ్రీకర్ తదితర కుటుంబాలు తెదేపాలో చేరారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img