విశాలాంధ్ర – పెనుకొండ : నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 141వరోజు భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్శి సవితమ్మ సేవకు ప్రతిరూపంగా అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేశారని సీనియర్ టిడిపి నాయకులు సవిత మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు మాధవ నాయుడు చంద్రమౌలి వెంకటరమణ, శ్రీరాములు, వెంకటేష్ సూర్యనారాయణ, ఆంజనేయులు నారాయణ స్వామి, నరసింహులు సోము, మంజునాథ్, సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు కౌన్సిలర్ గీతా హనుమంతు, బాబుల్ రెడ్డి మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి, బాబయ్య, తదితరులు పాల్గొన్నారు.