Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సత్కారం

విశాలాంధ్ర-కవిటి:ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మేధా సమ్మాన్ పరీక్షలో పెద్ద ఎర్ర గోవింద పుట్టుగ గ్రామానికి చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎర్ర డొంబురు ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నాడు.ఈ సందర్భంగా అపోటా మండల శాఖ అధ్యక్ష,కార్యదర్శి, ట్రెజరర్,కేశవ పురియ,మనోజ్, కిరణ్,ప్రధానోపాధ్యాయుడు దేవదాస్,ఉపాధ్యాయ సిబ్బంది పద్మ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అంద చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నీల,గ్రామస్తులు దుర్యోధన,దొండపాణి,యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img