విశాలాంధ్ర,సీతానగరం: గ్రామాల్లోని నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎం డి యు వాహనాలలో రెండో సెమిస్టర్ కు చెందిన పాఠశాల పాఠ్యపుస్తకాలను అందజేసినట్లు మండల విద్యాశాఖాది కార్లు జి.సూరిదేముడు, ఎం వెంకట రమణలు తెలిపారు.మండలంలోని 57 స్కూల్లకు పంపిణి చేయగా, అమెజాన్ సంస్థ ద్వారా ఆరు స్కూల్లకు పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు