Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

యశోద పాఠశాల విద్యార్థినికి అభినందన

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని యశోద పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలతో ఆశ్రిత అనే అమ్మాయి 592 మార్కులు సాధించడంతో ఆ పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజు, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులకు వారు అభినందన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మా పాఠశాలకు మంచి గుర్తింపురావడం నిజంగా అదృష్టమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img