Friday, June 6, 2025
Homeవ్యాపారంబీ2బీ మార్కెటర్లపై లింక్డ్‌ఇన్‌ కొత్త పరిశోధన

బీ2బీ మార్కెటర్లపై లింక్డ్‌ఇన్‌ కొత్త పరిశోధన

ముంబయి : నేటి అధిక-స్టేక్స్‌, అత్యంత సంక్లిష్టమైన బీ2బీ ల్యాండ్‌స్కేప్‌లో, భారతదేశంలోని 90% బీ2బీ మార్కెటర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం వారి అతిపెద్ద ప్రచార ఆందోళన అని లింక్డ్‌ఇన్‌ నుండి కొత్త పరిశోధన వెల్లడిరచింది. పోటీదారులకు ఓడిపోకుండా ఉండటానికి వీడియోలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి అని 62% మంది అంటున్నారు. లింక్డ్‌ఇన్‌ ‘2025 బీ2బీ మార్కెటర్‌ సెంటిమెంట్‌ రీసెర్చ్‌’ 13 దేశాలలో – భారతదేశం, ఆస్ట్రేలియా, సింగపూర్‌, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ స్పెయిన్‌, ఇటలీ, స్వీడన్‌, బ్రెజిల్‌, యూఏఈ – 3,000 కంటే ఎక్కువ బీ2బీ మార్కెటర్లను సర్వే చేసింది – ఈ రోజుల్లో పోటీతత్వం ఎక్కువగా ఉన్నందున 80% మంది భారతీయ బీ2బీ మార్కెటర్లు ప్రత్యేకంగా నిలబడటానికి సృజనాత్మక వ్యూహాలలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారని వెల్లడిరచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు