ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం గురించి తెలిసిందే. అయితే తాజాగాౌ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భూకంపం (జుaత్ీష్ట్రనబaసవ) వచ్చింది. ఈరోజు ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని...
: యూఎన్ హెచ్చార్సీలో పాక్ ను ఎండగట్టిన భారత్కౌన్సిల్ 52వ సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి తులసీదాస్ పాకిస్థాన్ నుంచి ప్రజస్వామ్యంపై పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం ప్రపంచానికి లేదని భారత్ స్పష్టం చేసింది....
హైదరాబాద్: భారతదేశంలో కిరాణా సామాగ్రుల (గ్రోసరీ) వ్యాపారానికి సారధ్యం వహించటానికి అమెజాన్ నడుం బిగించింది. దీనిపై అమెజాన్ ఫ్రెష్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీ రామ్ ఇచ్చిన ఇంటర్వ్యూను సంక్షిప్తంగా ఇస్తున్నాం.ప్రశ్న: భారతదేశంలో అమెజాన్...
విశాలాంధ్ర`శేరిలింగంపల్లి: రీలోడెడ్ ఉత్తేజకరమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) 2023 లీగ్ సెమీఫైనల్స్, ఫైనల్స్కు చేరుకుంది. లీగ్ స్టేజ్లలో నాలుగు టాప్ జట్లు కర్ణాటక బుల్డోజర్స్, వాసవి తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్స్తో...
హైదరాబాద్ : ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు....
కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డిసెల్: 9948774243
అక్షర దివ్వెలు దారి దీపాలై మానవ జీవితానికి ప్రయోజకత్వాన్ని గూర్చే అర్థాన్ని, పరమార్థాన్ని చూపెడతాయి. ఏ ప్రక్రియలో రాసే సాహిత్యంలోనైనా సామాజిక స్థితిగతులు ప్రతిబింబిస్తుండాలి. వాటినే క్రియాశీలక రచనలు అంటాము....