మండువేసవిలో ఉత్తర్ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. క్యుములోనింబస్ ప్రభావంతో...
1.3 కోట్ల మందికి పకడ్బందీగా పరీక్షలుబీజింగ్: జనాభాలో మన కంటే ఎక్కువగా ఉన్న చైనాలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామక పరీక్షలు కఠినతరంగా ఉంటాయి. చైనాలో అత్యంత...
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్...