డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్ పొందిన రిటైల్ కేంద్రాల్లో వైద్యుల సూచన మేరకు మందులు విక్రయించే సమయంలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా...
జపాన్లో శతాధికుల (వందేళ్లకు పైబడిన వారు) సంఖ్య తొలిసారిగా లక్ష మార్కును అధిగమించింది. దేశంలో ప్రస్తుతం 1,07,677 మంది శతాధికులు ఉన్నట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 15న అధికారికంగా ప్రకటించింది....
విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 22వ తేదీన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు పర్యటనకు రానున్న నేపథ్యంలో మండల కేంద్రంలో వేగవంత చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఎమ్మెల్యే...