జైపూర్: రాజస్తాన్ ప్రజలు కాంగ్రెస్ దుష్ట పాలనను తిరస్కరించారని… బీజేపీ సుపాలనకు ఆమోదం తెలిపారని మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. రaల్రాపతన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53,193 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన రాజే…...
న్యూయార్క్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ (100) మృతిచెందారు. కనెక్టికట్లోని ఇంటిలో కిస్సింజర్ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు ప్రకటించారు. కిస్సింజర్ నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా...
ముంబయి: ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్, హురున్ ఇండియాలు 2000 సంవత్సరం తర్వాత స్థాపించబడిన భారతదేశంలోని 200 అత్యంత విలువైన కంపెనీల జాబితా ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ప్రైవేట్ హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్-మేడ్...
ఖమ్మం: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించేందుకు ఎల్లవేళలా కృషిచేసే ఛానల్ జీ తెలుగు. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 2023 సంవత్సరానికి గానూ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య...
డా॥ సృజనకత్తి పద్మారావు గారి కవిత్వం పర్యావరణ పరిరక్షణా గీతం. అది ప్రతినిత్యం ఒక సుస్థిర సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. ఈ సందేశం తరతరాల మన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తుంది. పర్యవసానాల్ని మన కళ్ళముందు...