Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐని నిలదీసిన సుప్రీంకోర్టు

ఎలక్టోరల్‌ బాండ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్‌బిఐ అందించిన అసంపూర్ణ...

ఆస్ట్రియా కమ్యూనిస్టుల సత్తాసాల్జ్‌బర్గ్‌ మున్సిపోల్స్‌లో 10 స్థానాలు కైవసం

సాల్జ్‌బర్గ్‌: ఆస్ట్రియా ఫెడరల్‌ రాష్ట్రం సాల్జ్‌బర్గ్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ (కేపీఓ) సత్తా చాటింది. సాల్జ్‌బర్గ్‌ సిటీ కౌన్సిల్‌లో 10 స్థానాలు గెలుచుకుంది. గతంలో కంటే అదనంగా ఒక...

బెంగళూరులో సామ్‌సంగ్‌ రెండో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌

బెంగళూరు: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ సామ్‌సంగ్‌, బెంగళూరులోని మాల్‌ ఆఫ్‌ ఆసియాలో మరో కొత్త ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ప్రారంభించింది. విక్రయాలు, సేవల కోసం వన్‌-స్టాప్‌ షాప్‌గా రూపొందించబడిన ఈ...

భారత తొలి బౌలర్‌గా కుల్దీప్‌ అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ బెన్‌...

రామ్‌చరణ్‌ను కుమారుడిగా భావిస్తా : సముద్ర ఖని

హైదరాబాద్‌: నటుడిగా, దర్శకుడిగా సూపర్‌ బిజీగా ఉన్నారు సముద్రఖని. ఇటీవలే దర్శకుడిగా ‘బ్రో’ సినిమాతో మరో హిట్‌ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగా హీరోలు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌పై...

జన హృదయ కూడళ్ళలోకి ‘కవియాత్ర’

‘నాలుగుగోడల మధ్య కాదు- నాలుగు కూడళ్ళ మధ్యకి కవిత్వం తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఏర్పడినదే ఈ కవియాత్ర’. వృత్తిరీత్యా నిర్మల్‌కు చెందిన ఓ సాధారణ పోలీసు ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా కవి అయిన కారం శంకర్‌...
- Advertisement -spot_img

ఇదీ లోకం