Saturday, March 15, 2025

ఆంధ్రప్రదేశ్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడూ ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన తర్వాత...

తెలంగాణ

రేవంత్ ..సెల్ప్ డ‌బ్బా ఆపండి : కెటిఆర్

ముఖ్య‌మంత్రి 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని, కానీ అక్క‌డి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేద‌ని ఉ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి...

జాతీయ వార్తలు

ట్రైన్ హైజాక్ ఘటనలో 214 మంది సైనికులను చంపేశామన్న మిలిటెంట్లు

పాకిస్థాన్ జైళ్లలోని తమ నాయకులను విడిపించుకోవడానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ హైజాక్ తో పాకిస్థాన్ ఆర్మీ స్పందించి స్పెషల్...

అంతర్జాతీయ వార్తలు

ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం… పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌…?

రెండోసారి అమెరికా అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విషయం తెలిసిందే. తన, మన అనే బేధాలు లేకుండా దేశాల‌పై సుంకాలు విధించ‌డం, ప‌లు క‌ఠిన నిర్ణ‌యాల‌తో...

వ్యాపారం

రక్త మూల కణ దానంపై డీకేఎంఎస్‌ ఇండియా, ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యం

విశాలాంధ్ర/హైదరాబాద్‌: రక్త క్యాన్సర్‌, రక్త రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్‌ ఫౌండేషన్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీ హైదరాబాద్‌)తో కలిసి రక్త మూల కణ...

క్రీడలు

సినిమా వేశేషాలు

హైదరాబాద్‌

జిల్లాలు

ఘనంగా కాన్సీరాం జయంతి వేడుకలు

విశాలాంధ్ర - పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం బీఎస్పీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ సామేలు అధ్యక్షతన బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్సీరాం 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....
- Advertisement -spot_img

తాజా వార్తలు

Most Popular

విశ్లేషణ

సాహిత్యం

సంపాదకీయం