సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులపాటు జరిగిన కోడి పందేల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోనసీమ నుంచి రాయలసీమ వరకు రాష్ట్రం కోడిపందేలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా పందేలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విచారణ కోసం బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.....
దేశవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్పై ఇవాళ (గురువారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆయన నివాసంలోనే కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అతడిని ముంబైలోని...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపిన ఉపగ్రహాలను డాకింగ్ (అనుసంధానం) చేసి ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. ఇస్రో గత నెల 30న...
ముంబయి : అధిక-పనితీరు గల స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా భారతదేశపఅత్యంత వేగవంతమైన స్మార్ట్ఫోన్ ఐక్యూ 13ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో అమర్చబడిన...
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని మార్కెండేయ స్వామి ఆలయంలో పద్మశాలీయ బహుత్తమ క్యాలెండర్లను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు.అనంతరం మార్కెండేయస్వామికి ప్రత్యేకపూజలు చేయించారు. వారు మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషిచేస్తామని ఆ...