కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి.ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో పారదర్శకత,...
పీఓకేలో పాక్ సైన్యం దమనకాండపాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడ నిరసనలు తెలుపుతున్న పౌరులపై పాకిస్థాన్ బలగాలు జరిపిన దమనకాండలో గత రెండు రోజుల్లో కనీసం 40...
విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు...