భారత మాజీ క్రికెటర్, వడోదరకు చెందిన జాకబ్ మార్టిన్కు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ ఊరట లభించింది.ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది.మార్టిన్పై ఆరోపణలను...
సోమాలియా తీరంలో టర్కీకి చెందిన ఆయుధాలు, సైనిక పరికరాలను తీసుకెళ్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌకను సోమాలియా పైరేట్లు (సముద్రపు దొంగలు) అపహరించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. కేమరూన్...
తాగునీటికి మాత్రమే నీటి విడుదల.. పంటలు సాగు చేస్తే రైతులకే నష్టం
విశాలాంధ్ర, ఉరవకొండ: హంద్రీ–నీవా, తుంగభద్ర కాలువలకు ప్రస్తుతం విడుదలవుతున్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ...