ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

జాతీయ వార్తలు

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఐదు రోజులుగా ఎగసిపడుతున్న అలలు

గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఓ బావిలో చోటుచేసుకున్న వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీర్‌పార్థ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో గత ఐదు రోజులుగా నీరు భారీ అలల్లా ఎగసిపడుతోంది....

అంతర్జాతీయ వార్తలు

ఇక అగ్నిగుండమే!

అమెరికాకు ఇరాన్ హెచ్చరికఒమన్‌తో కుదురిన ‘హోర్మూజ్’ ఒప్పందంఖామేనీతో సమావేశం కష్టమే: పెజెష్కియాన్ తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఆపకపోతే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతుందని ఇరాన్ హెచ్చరించింది. హోర్మూజ్ జల సంధి విషయంలో ఒమన్‌తో అంగీకారానికి...

వ్యాపారం

క్రీడలు

సినిమా

హైదరాబాద్‌

జిల్లాలు

డీఎస్సీ-2025పై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు నిరాధారం: టిడిపి నేత ప్యారం కేశవానంద

రిలే దీక్షల్లో అభ్యర్థులు కాదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలే: విశాలాంధ్ర, ఉరవకొండ: డీఎస్సీ-2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఉరవకొండ పీఏసీఎస్‌ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు ప్యారం కేశవానంద పేర్కొన్నారు....
- Advertisement -spot_img

తాజా వార్తలు

విశ్లేషణ

సాహిత్యం

సంపాదకీయం