కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.రాజ్యాంగంలోని అధికరణ 240, జమ్మూకశ్మీర్ విభజన చట్టం-2019లోని సెక్షన్ 58(2) కింద తనకు ఉన్న అధికారాలను...
రోజులు గడుస్తున్న కొద్దీ నేపాల్లో సంభవించిన జలప్రళయం తీవ్రత మరింత స్పష్టమవుతోంది. నిన్నటివరకు గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉండగా.. ఇప్పుడు దాదాపు రెండువేలకు చేరింది. ఈ క్రమంలో గల్లంతైన వారిలో టెక్...
సోమవారం గ్రీవెన్స్లో సాక్ష్యాధారాలతో వినతిపత్రం అందజేస్తాం : కడపం దామోదర్….
విశాలాంధ్ర – నార్పల: మండలంలోని చెరువులు, కుంటలు, కాలువ భూములను ఆక్రమణల నుంచి పరిరక్షించాలని కోరుతూ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా...