జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఉధంపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు...
జపాన్లో శతాధికుల (వందేళ్లకు పైబడిన వారు) సంఖ్య తొలిసారిగా లక్ష మార్కును అధిగమించింది. దేశంలో ప్రస్తుతం 1,07,677 మంది శతాధికులు ఉన్నట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 15న అధికారికంగా ప్రకటించింది....
విశాలాంధ్ర-రాప్తాడు : ఈనెల 22వ తేదీన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు పర్యటనకు రానున్న నేపథ్యంలో మండల కేంద్రంలో వేగవంత చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఎమ్మెల్యే...