Saturday, April 27, 2024
Saturday, April 27, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నమ్మి గెలిపించినందుకు న‌ట్టేటా ముంచారు: వైఎస్ షర్మిల

ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని...

పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ : : బీటెక్ రవి

వైఎస్ భారతి పసుపు వస్త్రాలను ధరించలేదా? బ్యాండేజ్ తో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శపెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ అని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. పులివెందుల అసెంబ్లీ...

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కుట్రలో భాగమే…: పట్టాభిరామ్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో...

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదు..

రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదుకావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. గురువారం అత్యధికంగా నంద్యాల...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది.25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామినేషన్...

భానుడి భగభగ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు : ఐఎండీ

దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది. మధ్యాహ్నం నిప్పుల ఎండలు,...

ఆంధ్రా పేపర్‌ మిల్‌కు లాకౌట్.. కార్మికుల ఆగ్రహం

రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర ప్రేపర్ మిల్ కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పేరుగాంచిన ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. మిల్ ను లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. మిల్ గేట్లకు...

నామినేష‌న్ వేసిన సీఎం జ‌గ‌న్‌..

సీఎం జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సీఎం జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు...

సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ

చిన్నాన్నపై వ్యక్తిత్వ హననం తగునా జగన్‌ అంటూ బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ...

ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా వైఎస్సార్‌ వారసులు ?.. షర్మిల, సునీతపై జగన్ ఫైర్

పులివెందులే నా ప్రాణమ‌ని, విజేత‌లు ఎవ‌రో తేల్చేది ప్ర‌జ‌లేన‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. పులివెందుల‌లో ఇవాళ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సీఎస్ఐ గ్రౌండ్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌జ‌ల‌నుద్దేశించి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img