Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

33 మంది వాలంటీర్లను తొలగించిన ఏపీ ప్రభుత్వం

చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వేటుచిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వేటుకు గురైన వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో...

ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో నాలుగురోజుల పాటు వ‌ర్షాలు ..

మార్చిలో ఎండ‌ల‌తో మండిపోతున్న జ‌నాల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌టి శుభ‌వార్త వినిపించింది.. ఏపీ, తెలంగాణ‌ల‌లో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిషా, చండీగఢ్, మధ్యప్రదేశ్,...

జగనన్నా.. అంతఃకరణ శుద్ధిగా అంటే అర్థమేంటో తెలుసా ? : వైఎస్ సునీతా రెడ్డి

వైసీపీ పునాదులన్నీ రక్తంతో నిండి ఉన్నాయన్నారు. వివేకా రక్తం, కోడికత్తి రక్తంతో పునాదులు తడిచాయని వైఎస్ వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి అన్నారు. నేడు వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్థంతి...

జగన్ అన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదు

: వివేకా స్మారక సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి...

పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ !

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనాయకత్వం పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత...

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సస్పెన్స్‌కు తెరదించారు. కొద్దిసేపటి క్రితం వైసీపీలో చేరారు. ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు....

మే 8న ఏపీ ఈసెట్ పరీక్ష

15 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదు..విశాలాంధ్ర - జె ఎన్ టి యుఏ: ఏపీ ఈసెట్ పరీక్ష మే 8న పరీక్ష నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్...

వైఎస్సార్‌ ఈబీసీ నిధులు విడుదల..

ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ఏడాదికి గాను అర్హులైన ఈబీసీ మహిళల అకౌంట్లలో రూ.15000 జమ చేయనున్నట్లు తెలిపింది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో...

నీటి కొరత తీవ్రం కాకముందే మేల్కొండి

ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు అధికారులకు హితవునీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ కు రానివ్వొద్దని అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. ముందే జాగ్రత్త పడాలని,...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img