లోకేశ్ ను ఏ14గా పేర్కొన్న సీఐడీలోకేశ్ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశంఅమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి...
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు గుప్పించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి...
తెలుగుదేశం అధినేత చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిస్తున్నారు. చంద్రబాబును...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ని 14వ ముద్దాయిగా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ,...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం బుధవారంనాడు ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
బాలినేని అనుచరులను సస్పెండ్ చేసిన అధిష్ఠానంసీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్...
చంద్రబాబు, లోకేశ్ లపై మరోసారి విజయసాయి విమర్శలులాయర్లకు ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ ను లోకేశ్ ఇస్తున్నారని ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ లపై...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ...
రామకృష్ణ విమర్శవిశాలాంధ్ర బ్యూరో-బాపట్ల : వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దొంగలుగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బాపట్ల పట్టణంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26...